ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు గర్గ్యుని గురుదక్షిణఁ గోరుమనుట
గురువులఁ బూజించి కొలిచి మన్నించి
“గురులార! యేనీకు గురుదక్షిణార్థ
మిరవార మదినున్న యీప్సితార్థములఁ
దరమిడికొనివత్తు దయవేఁడు” మనిన
నతఁడు భార్యయుఁ దాను నటవిచారించి
హితబలాఢ్యునిఁ గృష్ణు నెఱిఁగి యిట్లనియె.